Hyderabad Crime: అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం
హైదరాబాద్ మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పురా ప్రాంతంలో ఓ ఫ్లాట్లో ఇద్దరు వృద్ధులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులను మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగంగా గుర్తించారు. వీరిద్దరూ సోదరుడు–సోదరి కాగా, గత 40 ఏళ్లుగా అదే ఫ్లాట్లో నివసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది. Read also: Maharashtra: అజిత్ పవార్ మృతి.. 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం Two bodies found under suspicious circumstances. అన్నే ఆధారం.. … Continue reading Hyderabad Crime: అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed