Gadwal Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే
Gadwal Bus Accident: తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తెల్లవారుజామున ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఇటిక్యాలపాడు సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాద(Accident) సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండటంతో, ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే బస్సు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బస్సులోని సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. … Continue reading Gadwal Bus Accident: ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed