Latest News: Delhi Blast: పేలుడు ఘటన.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి

దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు (Delhi Blast) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరో వ్యక్తి మరణించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 13కి పెరిగింది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట (Red Fort) సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. Read Also: TTD: అప్రూవర్ గా మారినా… వైవి సాక్ష్యాధారాలే కీలకం మిగతావారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. సాయంత్రం 7 గంటల … Continue reading Latest News: Delhi Blast: పేలుడు ఘటన.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి