vaartha live news : Hyderabad : ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్ పేరుతో సైబర్ మోసం
హైదరాబాద్ (Hyderabad) లో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) మరోసారి పంజా విసిరారు. ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్ యోజన పేరుతో ప్రజలను మోసం చేశారు. కేవలం నాలుగు రోజుల్లో ముగ్గురి నుంచి రూ.4.85 లక్షలు ఎగరేశారు. ఈ ఘటనలు నగరంలో భయాందోళనలు రేకెత్తించాయి.ముషీరాబాద్కు చెందిన 47 ఏళ్ల వ్యక్తిని నేరగాళ్లు సంప్రదించారు. “మీ వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయి” అని మెసేజ్ పంపించారు. వెంటనే లింక్ ద్వారా చెల్లించాలని ఒత్తిడి చేశారు. బాధితుడు లింక్ నిజమని … Continue reading vaartha live news : Hyderabad : ఆర్టీఓ చలాన్, పీఎం కిసాన్ పేరుతో సైబర్ మోసం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed