Chittoor: రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
ఆంధ్రప్రదేశ్లో (Chittoor) మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. బైవీక్లీ సర్కిల్ వద్ద జరిగిన ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వస్తున్న కారు కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టి లారీ కిందే ఇరుక్కుపోయింది. దీంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కారులో ఉన్న ఆరుగురు లోపలే ప్రాణాలు కోల్పోయారు. Read Also: Andhra Pradesh: తల్లిని సజీవదహనం చేసిన కూతురు.. ఎక్కడంటే? వాహనాల పట్ల … Continue reading Chittoor: రోడ్డుప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed