Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపింది. Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం వివరాల్లోకి వెళితే ఎస్ఆర్ పురం (SR Puram) మండల పరిధిలోని సమీప గ్రామాల నుంచి విద్యార్థులను ఎక్కించుకున్న ఒక ప్రైవేట్ … Continue reading Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు గాయాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed