Latest news: Chhattisgarh Train Accident: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలోని బిలాస్పూర్ జిల్లాలో నిన్న మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన రైల్వే భద్రతా వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. Read Also: Uttar Pradesh:రైలు ఢీకొని నలుగురు దుర్మరణం బిలాస్పూర్ స్టేషన్ (Bilaspur Station) సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్స్ రైలును వేగంగా వచ్చిన లోకల్ ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. లోకల్ ట్రైన్ … Continue reading Latest news: Chhattisgarh Train Accident: గూడ్స్ ను ఢీకొన్న రైలు 11 మంది మృతి..ఎక్సగ్రేషియా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed