Latest News: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో విషాదఛాయలు నింపింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో అతివేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 24 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మరికొందరు ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. Read Also: Fee Reimbursement Colleges Bandh … Continue reading Latest News: Chevella Crime:చేవెళ్ల ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed