Breaking news: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ – ఐదుగురి మృతి

ఇటీవలి వారాలలో మావోయిస్టు(Breaking news) అగ్రనేతలు దశలవారీగా లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరియు భద్రతా దళాల మధ్య తీవ్రమైన కాల్పుల పోరు జరిగి, ఆ ఘర్షణలో ఐదుగురు మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. Read Also: CM Revanth: వీధి కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు.. స్పందించిన సీఎం లొంగుబాటు ప్రకటనల తర్వాత జ‌రిగిన ఎన్‌కౌంటర్ కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర–మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ … Continue reading Breaking news: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులతో ఎన్‌కౌంటర్ – ఐదుగురి మృతి