Bihar: విషం రుచి చూసి నలుగురు బాలికలు మృతి
బీహార్ (Bihar) లో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన కలచివేసింది. విషం రుచి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న బాల్యపు ఆసక్తి నలుగురు బాలికల ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిధిలోని మోతీబీగా గ్రామంలో జరిగింది.12 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సున్న బాలికలు విషం రుచి చూడటం కోసం పక్షులను చంపేందుకు ఉపయోగించే విషాన్ని నీటిలో కలిపి తాగారు. Read Also: Jaipur: డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది? … Continue reading Bihar: విషం రుచి చూసి నలుగురు బాలికలు మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed