Latest News: Asifabad Crime: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి
రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌర సరఫరాల శాఖ డిఎం రూ. 75 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నడి రోడ్డుపై లంచం తీసుకుంటుండా ఏసీబీ అధికారులు రావడంతో.. గమనించిన పౌరసరపరాల అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన కొమ్రంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో చోటు చేసుకుంది. Read Also: Jubilee Hills Bypoll : ‘KCR కంటే KTR పెద్ద మూర్ఖుడు – బండి సంజయ్ … Continue reading Latest News: Asifabad Crime: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన అధికారి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed