Telugu News:AP :కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు
గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ(AP) ఆసుపత్రిలో తీవ్రమైన వైద్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న 22 ఏళ్ల రమాదేవి శరీరంలో సర్జికల్ బ్లేడ్ మిగిలిపోయిన ఘటన స్థానికంగా పెద్ద సంచలనం రేపింది. నరసరావుపేట బాలయ్యనగర్కు చెందిన రమాదేవి ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకుంది. డాక్టర్ నారాయణస్వామి, ఆయన బృందం ఆ ఆపరేషన్ నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం బాధితురాలు అసహనంగా తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా, దీనిని సాధారణ నొప్పిగా భావించి … Continue reading Telugu News:AP :కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లో సర్జికల్ బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed