Latest News: AP Crime: శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి

శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది.శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. Read Also: Kurnool:ఘోర రోడ్డు ప్రమాదం – మహిళ మృతి, 12 మందికి గాయాలు రేయిలింగ్‌ ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా … Continue reading Latest News: AP Crime: శ్రీకాకుళం ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి