Anantapur: కుమార్తెలను కాలువలో పడేసిన తండ్రి.. ఒకరు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapur district) హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను హెచ్‌ఎల్‌సీ కాలువ వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో ఒక బాలిక మృతి చెందగా, మరో బాలిక కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడటంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. Read also: AP Solar … Continue reading Anantapur: కుమార్తెలను కాలువలో పడేసిన తండ్రి.. ఒకరు మృతి