Telangana Board Exam 2026: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
అయిదు నిమిషాలు ఆలస్యమైతే ‘నో’ అనుమతి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు ఉదయం 9:35 గంటల తర్వాత వస్తే పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని విద్యాశాఖ స్పష్టం చేసింది. పరీక్షకు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం 2,676 కేంద్రాలలో 5,17,727 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. Read also: AP 10th Class Exams 2026: … Continue reading Telangana Board Exam 2026: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed