Telangana: వంట గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక: ఈ-కేవైసీ తప్పనిసరి
తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని గృహ వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులు తప్పనిసరిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని గ్యాస్ డీలర్ల అధికార ప్రతినిధి పి.వి. మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రక్రియను తప్పనిసరిగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. Read Also: Budget 2026: ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చా? నిర్దేశించిన గడువు లోపు … Continue reading Telangana: వంట గ్యాస్ వినియోగదారులకు హెచ్చరిక: ఈ-కేవైసీ తప్పనిసరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed