News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 275 పాయింట్లు పతనమై 84,391 వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 25,758 వద్ద స్థిరపడింది. మార్కెట్లో అమ్మకాలు ప్రధానంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఐటీ షేర్లలో కేంద్రంగా జరిగాయి. టాటా స్టీల్, సన్ ఫార్మా లాంటి కొన్ని స్టాక్స్ లాభపడ్డా, ఎటర్నల్, ట్రెంట్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టపోయి సూచీని కిందికి తాకాయి. Read also: … Continue reading News Telugu: Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed