Latest News: Srinivasulu Shetty: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో బలాన్నిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ శ్రీనివాసుల శెట్టి (Srinivasulu Shetty) తాజా వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ఇప్పటివరకు మంచి ఫలితాలు ఇచ్చినట్లే భవిష్యత్తులో జరిగినా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు. Read Also: BSNL: బీఎస్ఎన్ఎల్ … Continue reading Latest News: Srinivasulu Shetty: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed