Mukesh Ambani:దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

భారత స్టాక్ మార్కెట్‌లో ఇప్పటివరకు లేని స్థాయిలో భారీ ఐపీఓ త్వరలో రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ గ్రూప్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్ను 2026 సంవత్సరం తొలి అర్ధభాగంలో పబ్లిక్ ఇష్యూకు(Mukesh Ambani) తీసుకురావాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొంది. Read Also: Fuel Prices: ప్రజలకు మరో భారమా? త్వరలో పెట్రోల్ ధరల పెంపు ముకేష్ అంబానీ ప్రకటన తర్వాత ఊహాగానాలు జియోను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ … Continue reading Mukesh Ambani:దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?