Andhra Pradesh: ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల రంగానికి మరో కీలక పెట్టుబడి రానుంది. జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ ప్రొటీరియల్ రాష్ట్రంలో తన తయారీ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. Read Also:Janasena Office Attack Mangalagiri: జనసేన పార్టీ కార్యాలయంపై దాడి ఈ యూనిట్‌లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో ఉపయోగించే అమోర్ఫస్ మెటల్‌ను ఉత్పత్తి చేయనున్నారు. మొదటి దశలో సుమారు 77 మిలియన్ అమెరికన్ డాలర్ల … Continue reading Andhra Pradesh: ఏపీలో జపాన్ ప్రొటీరియల్ భారీ పెట్టుబడి