Telangana : రెండేళ్లలో అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తాం – సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో నెలకొన్న స్తబ్దతను తొలగించి, పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తెలంగాణ వద్ద పుష్కలమైన నిధులు, నీటి వనరులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఆ సమయంలోనే చిత్తశుద్ధితో వ్యవహరించి, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ఉంటే ఈపాటికే రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. గత పదేళ్ల కాలంలో జరిగిన జాప్యం వల్ల … Continue reading Telangana : రెండేళ్లలో అన్ని ప్రాజెక్ట్లు పూర్తి చేస్తాం – సీఎం రేవంత్