Tirumala : నేడు శ్రీవారి గరుడ వాహన సేవ
తిరుమల బ్రహ్మోత్సవాల్లో(Tirumala Brahmotsavam 2025) అత్యంత ప్రాధాన్యమున్న గరుడ వాహన సేవ నేడు వైభవంగా జరగనుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ సందర్భంగా లక్షలాది మంది తిరుమలకు చేరుకుని స్వామి వాహన సేవను దర్శించుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తారు. ఈసారి 3 లక్షల నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. Breaking News – Warning : నదీ పరీవాహక … Continue reading Tirumala : నేడు శ్రీవారి గరుడ వాహన సేవ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed