Breaking News – Maoist Hidma : హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన వారిలో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. ఈ ఎన్కౌంటర్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు. మృతుల్లో కీలక మావోయిస్టు నాయకుడు హిడ్మాతో పాటు, అతని భార్య రాజే కూడా ఉన్నారు. బుధవారం రాత్రి వరకు రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు … Continue reading Breaking News – Maoist Hidma : హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed