Liquor Case : లిక్కర్ స్కామ్ అనేది అతడికే తెలుసు – విజయసాయి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకావడం, అక్కడ ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లో సుమారు 7 గంటల పాటు జరిగిన ఈడీ విచారణలో విజయసాయి రెడ్డి కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన పూర్తి లోగుట్టు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తికే తెలుసని ఆయన దర్యాప్తు సంస్థకు వివరించారు. … Continue reading Liquor Case : లిక్కర్ స్కామ్ అనేది అతడికే తెలుసు – విజయసాయి