Madinah Bus Accident : మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

సౌదీ అరేబియాలోని మదీనాలో గత ఏడాది నవంబర్ 17న జరిగిన దురదృష్టకర బస్సు ప్రమాదం తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 44 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మృతుల కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారపు చెక్కులను అందజేశారు. అలాగే, … Continue reading Madinah Bus Accident : మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం