Breaking News – Annadata Sukhibhava – PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 7,000 ఆర్థిక సాయం విడుదల: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ శుభవార్త అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకంలో భాగంగా రెండో విడత ఆర్థిక సాయాన్ని నేడు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన 46,85,838 మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లు జమ కానున్నాయి. ఈ కార్యక్రమం … Continue reading Breaking News – Annadata Sukhibhava – PM KISAN : రైతులకు గుడ్ న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు