Godavari Pushkaralu 2027: కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించేలా ఈ వేడుకలను మహా కుంభమేళా స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించడం విశేషం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం, 2027 గోదావరి పుష్కరాల నిర్వహణపై కీలక ప్రణాళికలను రూపొందించింది. ఈ మహా వేడుకలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల … Continue reading Godavari Pushkaralu 2027: కుంభమేళా రేంజ్లో గోదావరి పుష్కరాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed