Breaking News – Amaravati : రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన
అమరావతి ఆర్థిక రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ఈ నెల 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా 12 ప్రధాన బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, అలాగే ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హాజరుకానున్నారు. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రభుత్వం ఈ బ్యాంకుల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని దేశంలోని ప్రముఖ ఆర్థిక హబ్గా … Continue reading Breaking News – Amaravati : రాజధానిలో 12 బ్యాంకులకు 28న శంకుస్థాపన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed