Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్

రెండు దశల్లో నిర్వహించిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నేటితో విజయవంతంగా ముగిశాయి. నవంబర్‌ 6న తొలి విడతలో, నవంబర్‌ 11న రెండో విడతలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 243 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి విడతలో 64.46 శాతం పోలింగ్‌ నమోదవగా, రెండో విడతలో కూడా సుమారు 60 శాతం దాటింది. రాజకీయంగా కీలకమైన ఈ ఎన్నికల్లో ప్రధానంగా అధికార ఎన్డీఏ కూటమి (బీజేపీ, జేడీయూ, లోక్‌ జనశక్తి పార్టీ … Continue reading Breaking News – Bihar Election Exit Poll : ఎన్డీఏ కూటమిదే విజయం అంటున్న ఎగ్జిట్ పోల్స్