Vetlapalem Fire Accident : వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన బాణసంచా ప్రమాద బాధితులకు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ ఇవాళ స్వయంగా పంపిణీ చేశారు. సామర్లకోటలోని కుమ్మరి వీధిలో ఉన్న బాధితుల ఇళ్లకు మంత్రి వెళ్లి, వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన Rs.20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన Rs.2 … Continue reading Vetlapalem Fire Accident : వేట్లపాలెం ప్రమాద బాధితులకు పరిహారం పంపిణీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed