Latest news: Chandrababu Naidu: డేటా ఆధారిత పాలనపై బాబు అధ్యక్షతన సదస్సు
డేటా ఆధారిత పాలనతో సుపరిపాలన లక్ష్యం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారి అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలన పై ఒక కీలక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, మరియు హెచ్ఓడీలు ప్రత్యక్షంగా హాజరు కాగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం సుపరిపాలన అందించడమేనని పునరుద్ఘాటించారు. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా … Continue reading Latest news: Chandrababu Naidu: డేటా ఆధారిత పాలనపై బాబు అధ్యక్షతన సదస్సు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed