Latest news: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం
టీటీడీ(TTD) మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తిరుమల(YV Subba Reddy) శ్రీవారి లడ్డూ నెయ్యి కొనుగోళ్లలో జరుగుతున్న వివాదంపై స్పందించారు. తనపై వచ్చే ఆరోపణలపై అన్ని రకాల విచారణలకు సిద్ధంగా ఉన్నట్టు, అవసరమైతే పాలీగ్రాఫ్ పరీక్షకు కూడా సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 2019-24 మధ్యకాలపు కొనుగోళ్లపై సిట్ దర్యాప్తు పరిమితం చేయడం ఎందుకు అనేది ప్రశ్నిస్తూ, అతను గత కాలపు కొనుగోళ్లను కూడా దర్యాప్తులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. Read also: … Continue reading Latest news: YV Subba Reddy: నేను ఏ తప్పు చేయలేదు..పాలీగ్రాఫ్ టెస్టుకు సిద్ధం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed