YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ

YS Jagan Visit: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (ఫిబ్రవరి 6న) ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో, వారిని పరామర్శించి ధైర్యం చెప్పేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం పర్యటన వివరాలు షెడ్యూల్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం … Continue reading YS Jagan Visit: రేపు జోగి రమేష్‌ కుటుంబానికి జగన్‌ పరామర్శ