YS Jagan Guntur Visit: అంబటి కుటుంబానికి జగన్ భరోసా

YS Jagan Guntur Visit: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను కలిసి ఆయన ధైర్యం చెప్పనున్నారు. ఇప్పటికే ఫోన్ ద్వారా వారిని పరామర్శించిన జగన్, ఇప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలపాలని నిర్ణయించుకున్నారు. Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్ రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం ఇటీవల ముఖ్యమంత్రి … Continue reading YS Jagan Guntur Visit: అంబటి కుటుంబానికి జగన్ భరోసా