Latest News: Yoga Research Center: గుంటూరులో యోగా రీసెర్చ్ సెంటర్
ఆంధ్రప్రదేశ్ లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిను నిర్మించడానికి కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంలో రూ. 750 కోట్లతో ఈ పరిశోధన సంస్థ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ ఎయిమ్స్ తరహాలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ రీసెర్చి ఇన్స్స్టిట్యూట్ (Yoga Research Center) ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. Read Also: Pawan kalyan: పార్టీ నేతలకి పవన్ కళ్యాణ్ కీలక … Continue reading Latest News: Yoga Research Center: గుంటూరులో యోగా రీసెర్చ్ సెంటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed