Latest News: Minister Lokesh: విద్యార్థినుల కోసం ‘కలలకు రెక్కలు’ పథకం: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంతో కొత్త పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని విద్యార్థినుల ఉన్నత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించేందుకు ‘కలలకు రెక్కలు’ పేరుతో ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశ–విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే యువతులకు ఆర్ధిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. Read Also: VY Case: పులివెందుల మాజీ సీఐ తొలగింపు—కేసులో కొత్త ట్విస్ట్ విద్యార్థినుల ఉన్నత విద్యకు ప్రోత్సాహం దీనిపై … Continue reading Latest News: Minister Lokesh: విద్యార్థినుల కోసం ‘కలలకు రెక్కలు’ పథకం: మంత్రి లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed