WestGodavari: ఉండిలో రాజకీయ దుమారం – పార్టీ నేత భవనాల కూల్చివేతపై సంచలనం
WestGodavari: ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగాయి. ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు స్వయంగా చొరవ తీసుకుని తన సొంత పార్టీకి చెందిన నేత పొత్తూరి వెంకటేశ్వర రాజు నివాసం మరియు కార్యాలయాన్ని కూల్చివేయిస్తున్నారన్న వార్త సంచలనం రేపుతోంది. Read Also:Ambati Rambabu: రాంబాబుతో పాటు వైసీపీ నేతలపై మరో కేసు అర్థరాత్రి కూల్చివేతలు – స్థానికుల్లో భయాందోళనలు అర్థరాత్రి సమయంలో భారీ యంత్రాలతో కూల్చివేతలు చేపట్టడం స్థానిక ప్రజల్లో ఆందోళనకు దారితీసింది. ఈ … Continue reading WestGodavari: ఉండిలో రాజకీయ దుమారం – పార్టీ నేత భవనాల కూల్చివేతపై సంచలనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed