Telugu news: Vizag Glass Bridge: విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
విశాఖపట్ణం కైలాసగిరిలో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్(Vizag Glass Bridge) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు ₹7 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు(Velagapudi Ramakrishnababu), వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ కలిసి ప్రారంభించారు. Read Also: Tenali: 104 కోట్ల ధాన్యం కొనుగోలుకు గూడ్స్ రైలు ఏర్పాటు: మంత్రి నాదెండ్ల 500 టన్నుల భారాన్ని తట్టుకునే సామర్థ్యం ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో 40 మిల్లీమీటర్ల … Continue reading Telugu news: Vizag Glass Bridge: విశాఖ కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed