Vizag Crime News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Vizag Crime News: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో శనివారం ఒక విషాద ఘటన వెలుగు చూసింది. భీమిలి ప్రాంతంలోని ఒక లాడ్జిలో శ్యామ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మద్యంలో విషం కలుపుకుని తాగి తన ప్రాణాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ రంగంలో మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఇలా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది. Read Also: AI Summit: యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం సారీ అమ్మ … Continue reading Vizag Crime News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed