Visakhapatnam road accident : రోడ్డు దాటుతుండగా లారీ ఢీ, మహిళ అక్కడికక్కడే మృతి!

Visakhapatnam road accident : విశాఖపట్నం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం జంక్షన్ సమీపంలో రోడ్డును దాటుతున్న ఈశ్వరమ్మ (45) అనే మహిళను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సబ్బవరం మండలం అరివేగుకు చెందిన ఈశ్వరమ్మ చేపలు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఆమెకు … Continue reading Visakhapatnam road accident : రోడ్డు దాటుతుండగా లారీ ఢీ, మహిళ అక్కడికక్కడే మృతి!