Vijayawada: అమ్మవారిని దర్శించుకున్న గోఖూల్ దంపతులు
మారిషస్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు విజయవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా విజయవాడ(Vijayawada)కు వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. Read also: Yadadri Bhuvanagiri: పోటెత్తిన భక్తులతో ఆలయాలు కిటకిట అర్చకులు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం అమ్మవారి దర్శనాన్ని పూర్తి చేసిన తరువాత, ఆయనకు వేద ఆశీర్వచనం అందజేయబడింది. కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్, … Continue reading Vijayawada: అమ్మవారిని దర్శించుకున్న గోఖూల్ దంపతులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed