AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు
AP: వైసీపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా పనిచేసిన విడదల రజనితో పాటు మరో 21 మంది నేతలపై పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. Read also: AP: నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్ అసలేం జరిగిందంటే? గత నెల 30న యడ్లపాడులోని ఒక దేవాలయంలో విడదల రజని తన అనుచరులతో కలిసి పర్యటించారు. తిరుమల లడ్డూ కల్తీ కాలేదని … Continue reading AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed