VandeBharat: నర్సాపూర్–చెన్నై వందే భారత్ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే
కోస్తా ఆంధ్రప్రదేశ్–తమిళనాడు మధ్య ప్రయాణికులకు శుభవార్త. డిసెంబర్ 15 నుంచి నర్సాపూర్–చెన్నై మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్(VandeBharat) పరుగులు తీయనుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్–విజయవాడ వరకు పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ రైలును(Semi-high-speed train) గుడివాడ, భీమవరం మీదుగా నర్సాపూర్ వరకు విస్తరించారు. దీంతో ఏసీ సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఈ రైలు అందుబాటులోకి రానుంది. Read Also: Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే! 9 … Continue reading VandeBharat: నర్సాపూర్–చెన్నై వందే భారత్ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed