News Telugu: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం (POLAVARAM PROJECT) ,నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర జల సంఘం (CWC) సహా సంబంధిత సంస్థలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల … Continue reading News Telugu: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed