Latest News: Kishan Reddy: బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్రెడ్డి ఆవేదన
అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో ఇవాళ(శుక్రవారం) తెల్లవారు జామున బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మంది మృతిచెందగా.. పలువురికి, తీవ్ర గాయాలయ్యాయి. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేసారు. Read Also: Maredumilli Bus Accident: బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు బస్సు లోయలో పడి పలువురు యాత్రికులు మృతి … Continue reading Latest News: Kishan Reddy: బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్రెడ్డి ఆవేదన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed