TTD: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు ఏటీజీహెచ్‌ వరకు కొనసాగుతున్నాయి. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. Read also: Shivaratri: పూజ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు! Huge increase in devotees in Tirumala దర్శనానికి సుమారు … Continue reading TTD: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ