Tirupati: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో

భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యంగా సంస్కరణలు Tirupati: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి(Venkayya Chowdary). టీటీడీలో వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తూ, భక్తులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను తిరుమ‌ల‌లోని గోకులం అతిథి గృహంలో సోమ‌వారం ఉద‌యం ఘ‌నం నిర్వ‌హించారు. Read Also: Sikkim Border: 16,000 అడుగుల ఎత్తులో భారత సైనికుల … Continue reading Tirupati: గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌క‌ల్లో టీటీడీ అదనపు ఈవో