Tirupati: తిరుమల శ్రీవారి పవిత్ర వస్త్రాలకు ఆన్లైన్ ఈ-వేలం
Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను ఈ-వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ వేలం మార్చి 2 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. ఇందులో వివిధ రకాల వస్త్రాలతో కూడిన మొత్తం 287 లాట్లు అమ్మకానికి ఉంచనున్నారు. Read Also:TTD: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ఈ పవిత్ర వస్త్రాలలో శ్రీవారి ఆలయానికి సమర్పించిన పట్టు వస్త్రాలు, భక్తులు కానుకగా ఇచ్చిన పూజా వస్త్రాలు, ఇతర సంప్రదాయ వస్త్రాలు ఉంటాయని … Continue reading Tirupati: తిరుమల శ్రీవారి పవిత్ర వస్త్రాలకు ఆన్లైన్ ఈ-వేలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed