Tirumala: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల (Tirumala) లో భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది ఎంతో వైభవంగా నిర్వహించే ఈ పవిత్ర ఉత్సవం కోసం దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో నేటి అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. Read Also: Nirmala Sitharaman : దత్తత గ్రామంలో నిర్మలమ్మ పర్యటన (Tirumala) అర్ధరాత్రి 12.05 గంటలకు … Continue reading Tirumala: నేటి అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం