Latest news: Tirumala: వడ్డీకాసుల వెంకన్నకు వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం

తిరుమల : వడ్డీకాసుల వేంకటేశ్వర స్వామికి (Tirumala) ప్రియభక్తుడు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతం బహుకరించారు. నీలోఫర్కేఫ్ యజమాని బాబురావు కుటుంబం గతంలో తిరుమలకు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకున్న సమయంలో సాక్షాత్తు స్వామివారే తనకు యజ్ఞోపవీతం కావాలని కోరినట్లు మనసులో తోచింది. Read also: ఏపీ ఆర్థిక స్థితి – కాగ్ నివేదిక వివరాలు భక్తుడి కోరికతో సమర్పించిన విరాళం దీంతో దాదాపు కిలో బంగారం(Gold) కోటి రూపాయలు వజ్రాలతో తయారుచేయించిన ఈ అమూల్యమైన విరాళం యజ్ఞోపవీతాన్ని … Continue reading Latest news: Tirumala: వడ్డీకాసుల వెంకన్నకు వజ్రాలు పొదిగిన యజ్ఞోపవీతం